Muthoot: ముత్తూట్‌ గ్రూప్‌ ఎండీపై ఈడీ విచారణ..మనీ లాండరింగ్‌ కేసులో కీలక పరిణామాలు

Muthoot:కేరళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద ఈడీ ఈ కేసును నమోదు చేసింది.

 Muthoot

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన ముత్తూట్‌(Muthoot) గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (MD) జార్జ్‌ అలెగ్జాండర్‌ మూతూట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసులో విచారణ చేపట్టింది. కేరళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (PMLA) కింద ఈడీ ఈ కేసును నమోదు చేసింది. ఈ దర్యాప్తు కారణంగా ముత్తూట్‌ గ్రూప్‌ ప్రతిష్ఠ , పెట్టుబడిదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రధాన ఆరోపణలు, నిధుల మళ్లింపు..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version